అమర వీరులకు నివాళులు అర్పించిన హెచ్ఎండిఏ

 

అమర వీరులకు నివాళులు అర్పించిన హెచ్ఎండిఏ  



రెండు నిమిషాలపాటు శ్రద్ధాంజలి ఘటించిన ఉద్యోగులు             

*హైదరాబాద్* :  తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆసువులు బాసిన అమర వీరులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఉద్యోగులు, సిబ్బంది గురువారం గనంగా నివాళులు అర్పించారు.
                                                                      
ఈ సందర్భంగా హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య తెలంగాణ అస్తిత్వం కోసం, నీళ్లు, నిధులు, నియామకాలు కోసం రెండు పర్యాయాలు జరిగిన తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులు, ఉద్యమం తీవ్రత, తదనంతర పరిణామాలను గురించి ఉద్యోగులకు వివరించారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...